Ytda
-
#Devotional
CM Revanth Reddy : 8న యాదాద్రి జిల్లాలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : మిషన్ భగీరథ పథకంలో భాగంగా మల్లన్న సాగర్ నుంచి యాదాద్రి జిల్లాకు మంచినీటి సరఫరా కోసం నిర్మించనున్న పైప్లైన్ ప్రాజెక్ట్ పైలాన్ను సీఎం రేవంత్ ప్రారంభిస్తారు. ఆ తర్వాత పైప్లైన్ పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు.
Published Date - 02:21 PM, Mon - 4 November 24 -
#Telangana
కేసీఆర్ పిలుపు బంగారమాయే..! యాదాద్రికి ఒక్క రోజులో 40కేజీల బంగారం విరాళం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఒక రోజు 40 కేజీల బంగారం విరాళం వచ్చింది. తొలి విరాళంగా కేజీ బంగారాన్ని కేసీఆర్ ప్రకటించారు. ఇక ఆయన బాటన పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, రాజకీయ నాయకుల బంగారం విరాళంగా ఇవ్వడానికి క్యూ కట్టారు.
Published Date - 08:00 PM, Fri - 22 October 21