Ytda
-
#Telangana
కేసీఆర్ పిలుపు బంగారమాయే..! యాదాద్రికి ఒక్క రోజులో 40కేజీల బంగారం విరాళం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఒక రోజు 40 కేజీల బంగారం విరాళం వచ్చింది. తొలి విరాళంగా కేజీ బంగారాన్ని కేసీఆర్ ప్రకటించారు. ఇక ఆయన బాటన పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, రాజకీయ నాయకుల బంగారం విరాళంగా ఇవ్వడానికి క్యూ కట్టారు.
Published Date - 08:00 PM, Fri - 22 October 21