YS Jagan Public Meeting
-
#Andhra Pradesh
AP : బీటెక్ స్టూడెంట్ మాటలకు పులకరించిపోయిన సీఎం జగన్
శుక్రవారం విద్యా దీవెన (Jagananna Vidya Deevena) నిధులను సీఎం జగన్ (CM Jagan) విడుదల చేశారు. కృష్ణా జిల్లా పామర్రు (Pamarru ) సభలో బటన్ నొక్కి నగదును విద్యార్థుల తల్లుల అకౌంట్లలో జమ చేశారు. మొత్తం 9,44,666 మంది విద్యార్థులకు రూ.708 కోట్ల మేర లబ్ధి కలగనుంది. ఇప్పటి వరకూ ఈ పథకం కింద రూ.12,609 కోట్లు ఖర్చు పెట్టినట్లు సీఎం జగన్ తెలిపారు. ఈ సభలో సీఎం జగన్ ఫై బీటెక్ స్టూడెంట్ […]
Published Date - 02:06 PM, Fri - 1 March 24