Youth Safety
-
#Andhra Pradesh
Tragedy : తిరుపతిలో పెను విషాదం.. హై వోల్టేజ్ రైల్వే విద్యుత్ వైర్లు తగిలి విద్యార్థి మృతి
Tragedy : తిరుపతిలో పెను విషాదం చోటుచేసుకుంది. మామండూరు రైల్వే స్టేషన్ సమీపంలో హై వోల్టేజ్ రైల్వే విద్యుత్ తీగలు తగిలి ఒక విద్యార్థి మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది.
Date : 01-06-2025 - 2:09 IST -
#Speed News
Cyber Fraud : ఉద్యోగం పేరుతో రూ.1లక్షా 75 వేలు స్వాహా
Cyber Fraud : రోజు రోజుకు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రత్యేకంగా నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకోవడం గమనార్హం. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని పోలారంకు చెందిన ఓ యువతి, తన నిరుద్యోగ స్థితిని గుర్తించిన సైబర్ నేరగాళ్ళ మోసానికి బలైంది. ఆమె ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుండగా, ఈ విషయం తెలిసిన నేరగాళ్లు ఆమెకు ఫోన్ ద్వారా సందేశాలు పంపించారు.
Date : 03-11-2024 - 10:20 IST