WTC Final Squad
-
#Sports
WTC Final Squad: సర్వం సిద్ధం.. ఇంగ్లండ్ చేరుకున్న టీమిండియా స్టార్ ఆటగాళ్లు
జూన్ 7 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య WTC ఫైనల్ మ్యాచ్ జరగనుంది. భారత జట్టు (WTC Final Squad) ఇప్పటికే ఇంగ్లండ్ చేరుకుంది. అదే సమయంలో గురువారం ప్రపంచ నంబర్-1 టెస్టు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా భారత జట్టుతో కలిశాడు.
Published Date - 08:58 AM, Fri - 2 June 23