Worms
-
#India
కర్ణాటకలో పురుగులు పట్టిన బియ్యంతో విద్యార్థులకు భోజనం!
Mid Day Meal : కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో మధ్యాహ్న భోజన పథకానికి సరఫరా చేసిన బియ్యంలో పురుగులు కనిపించడం తీవ్ర సంచలనం సృష్టించింది. బిసరల్లి, ముద్దెనహళ్లి గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత లేని బియ్యం సరఫరా కావడంతో.. 2.8 లక్షల మందికి పైగా విద్యార్థుల ఆరోగ్యం ప్రమాదంలో పడింది. నాసిరకం సరుకులను ప్రైవేట్ కాంట్రాక్టర్లు సరఫరా చేసి ఉండవచ్చునని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి, తక్షణమే ఆహార ధాన్యాలను తనిఖీ చేయాలని తల్లిదండ్రులు […]
Date : 15-12-2025 - 5:10 IST -
#Speed News
Azithromycin Syrup: అజిత్రోమైసిన్ సిరప్ లో పురుగులు
Azithromycin Syrup: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి ఔషధ భద్రతపై తీవ్రమైన ఆందోళన నెలకొంది. ఇటీవల దగ్గు మందు వాడకం వల్ల పిల్లలు మృతిచెందిన ఘటనలపై విచారణ ఇంకా కొనసాగుతుండగా
Date : 17-10-2025 - 1:20 IST -
#Life Style
5 Foods: పేగుల్లోని చెడు బ్యాక్టీరియాపై ‘పంచ్’.. 5 సూపర్ ఫుడ్స్ ఇవే
5 Foods : మన పేగుల్లో మంచి బ్యాక్టీరియాతో పాటు చెడు బ్యాక్టీరియా, పురుగులు, పరాన్నజీవులు కూడా ఉంటాయి.
Date : 03-02-2024 - 3:28 IST -
#Andhra Pradesh
YSR Sampoorna Poshana Kit : వైఎస్సార్ సంపూర్ణ పోషణ కిట్లలో మొన్న పాము కళేబరం..నేడు పురుగులు
గూడూరు పంచాయతీ పరిధిలోని అంగన్వాడీ కేంద్రం ద్వారా పంపిణీ చేసిన కిట్లలో పాడైపోయిన ఖర్జూర పళ్లను ఓ మహిళ గుర్తించింది. పుచ్చిపోయిన ఖర్జూరంలో పురుగులూ ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేసింది
Date : 13-10-2023 - 11:04 IST -
#India
Money: బ్యాంకు లాకర్లో డబ్బుకు చెదలు. గొల్లుమన్న భాదితురాలు
రాజస్థాన్ (Rajasthan) ఉదయ్పూర్లోని పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఇటీవల ఊహించని ఘటన చోటుచేసుకుంది.
Date : 13-02-2023 - 12:48 IST