Workplace Discipline.
-
#Speed News
Face Recognition : లేటుగా వస్తే.. జీతాలు కట్.. సచివాలయంలో కొత్త అటెండెన్స్ విధానం
Face Recognition : ఇప్పటి వరకు అమలులో ఉన్న పద్ధతిని పూర్తిగా మార్చి, ఇప్పుడు ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా హాజరు నమోదు చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త విధానం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నుండి సచివాలయం ప్రధానాధికారుల వరకు ప్రతి ఒక్కరికీ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
Published Date - 11:56 AM, Thu - 12 December 24