Womens
-
#Telangana
CM Revanth Reddy: రేపు మహిళా శక్తి పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్
స్వయం సహాయక సంఘాల మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం మహిళా శక్తి పథకాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని 63 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులను కోటీశ్వరులుగా మార్చాలని తెలంగాణ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి.
Date : 11-03-2024 - 8:46 IST -
#India
BJP Strategy: మహిళ ఓటర్లే లక్ష్యంగా మోడీ భారీ స్కెచ్
బీజేపీ 370 సీట్లతో ఎన్డీయే 400 సీట్లు దాటుతుందన్న ప్రధాని నరేంద్ర మోదీ నినాదాన్ని నిజం చేసేందుకు ఏ అవకాశాన్ని వదులుకోవట్లేదు. ఇప్పటికే బీజేపీ అన్ని స్థాయిల్లో గ్రౌండ్ వర్క్ ప్రారంభించింది. ఈ క్రమంలో బిజెపి మహిళా సాధికారత వ్యూహంపై దృష్టి పెట్టింది.
Date : 29-02-2024 - 8:37 IST -
#Devotional
Rice: స్త్రీలు బియ్యం కడిగేటప్పుడు ఇలా చేస్తే చాలు.. కోటీశ్వరులు అవ్వాల్సిందే?
మామూలుగా ఇంట్లో స్త్రీలు నిత్యం ఎన్నో రకాల పనులు చేస్తూ ఉంటారు. వాటిలో బియ్యం కడగడం కూడా ఒకటి. అయితే చాలమందికి తెలియని విషయం ఏమిటంటే బి
Date : 23-02-2024 - 3:00 IST -
#Andhra Pradesh
TDP : టీడీపీ మేనిఫెస్టోలో మహిళలకు పెద్దపీట వేయాలి : మహిళా సంఘాల ఐక్యవేదిక సభ్యుల వినతి
మహిళలపై జరుగుతున్న అరాచకాలు, అకృత్యాల నివారణకు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ప్రాధాన్యమివ్వాలని మహిళా
Date : 22-02-2024 - 7:40 IST -
#Devotional
Spiritual Tips: ఆడవారికి ఎడమ కన్ను అదరడం మంచిది కాదా.. పండితులు ఏం చెబుతున్నారంటే?
మాములుగా మనకు శరీరంలో అవయవాలు ఆదరడం అన్నది సహాజం. అందులో కళ్ళు కూడా ఒకటి. కాగా చాలా మంది మగవారికి ఎడమ కన్ను అదిరితే మంచిది కాదు.
Date : 28-01-2024 - 9:00 IST -
#Telangana
Telangana Free Bus Travel Scheme : ఉచిత బస్సు ప్రయాణం..మాకొద్దంటున్న మహిళలు
తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్..రెండు రోజుల్లోనే కీలక రెండు హామీలను అమలు చేసి ప్రజల్లో విశ్వాసం నింపింది. ముఖ్యంగా మహిళల కోసం తీసుకొచ్చిన ఫ్రీ బస్సు సౌకర్యం (Telangana Free Bus Travel Scheme) పట్ల మొదట్లో హర్షం వ్యక్తం చేయగా..ఇప్పుడు మాకు వద్దంటున్నారు. పథకం ప్రవేశ పెట్టగానే మహిళలు (Womens) పెద్ద ఎత్తున ప్రయాణం చేసి ..తమ ఆనందాన్ని వ్యక్తం చేసారు. కానీ రాను రాను మహిళలు పెద్ద సంఖ్యలో ప్రయాణం చేస్తూ..తీవ్రంగా ఇబ్బంది […]
Date : 19-12-2023 - 1:28 IST -
#Telangana
Free Bus : మహిళలతో కిక్కిరిసిపోతున్న ఆర్టీసీ బస్సులు
మహాలక్ష్మీ పథకం అమలు చేయడం ఫై యావత్ రాష్ట్ర మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు
Date : 10-12-2023 - 1:22 IST -
#India
Dwakra Drones: మహిళలకు డ్వాక్రా డ్రోన్లు…కేంద్రం కీలక నిర్ణయం
డ్వాక్రా మహిళల కోసం కేంద్రం కొత్త పథకాన్ని తీసుకువస్తోంది. స్వయం సహాయక సంఘాలకు కేంద్రం డ్రోన్లను అందజేయనుంది. ఈ డ్రోన్లను రైతులకు అద్దెకు ఇవ్వడం ద్వారా స్వయం సహాయక సంఘాలు
Date : 29-11-2023 - 9:12 IST -
#Telangana
Saddula Bathukamma: అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
తెలంగాణాలో ఆదివారం సద్దుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలన్నీ పూల తోటలుగా మారిపోయాయి. రంగురంగుల పూలతో చేసిన బతుకమ్మలు విశేషంగా ఆకట్టుకున్నాయి
Date : 23-10-2023 - 6:10 IST -
#South
Karnataka: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం, మహిళల కోసం 5675 కొత్త బస్సులు
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 5675 కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
Date : 21-10-2023 - 5:09 IST -
#Telangana
Ticket Fight: తగ్గేదేలే.. వరంగల్, కరీంనగర్ అసెంబ్లీలో బరిలోకి 16 మంది మహిళలు
కేవలం వరంగల్ రీజియన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఐదుగురు మహిళలు టిక్కెట్ రేసులో ఉన్నారు.
Date : 22-09-2023 - 11:22 IST -
#India
Women’s Bill : మహిళా బిల్లుపై మహా సస్పెన్స్
ళ్ల తరబడి విముక్తికి నోచుకోని మహిళా బిల్లు (Women's Bill) ఎట్టకేలకు చట్టం కాబోతుందన్న వార్త గుప్పమని వ్యాపించడంతో దేశమంతా పార్టీలకు అతీతంగా మహిళలు సంబరం చేసుకున్నారు.
Date : 19-09-2023 - 12:20 IST -
#Special
Woman Drinkers: మద్యం మత్తులో మహిళలు, సంచలన విషయాలు బయటపెట్టిన అమెరికా సర్వే!
మద్యం తాగడం వల్ల పురుషుల కంటే మహిళలు ఎక్కువగా మరణిస్తున్నట్టు ఓ సర్వేలో వెలుగుచూసింది.
Date : 23-08-2023 - 2:00 IST -
#Telangana
TSRTC: మహిళలకు ఆర్టీసీ గుడ్ న్యూస్.. లేడీస్ స్పెషల్ బస్సు ప్రారంభం!
టిఎస్ఆర్టిసి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను అందించడానికి ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్లతో ముందుకు వస్తుంది.
Date : 31-07-2023 - 3:52 IST -
#India
Anurag Thakur: చాలా రాష్ట్రాల్లో మహిళలపై దాడులు జరుగుతున్నాయి!
దేశంలోని చాలా రాష్ట్రాల్లో మహిళలపై దాడులు పెరిగాయని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. మహిళలకు వ్యతిరేకంగా జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని ఆక్షేపించారు. బిహార్ లోని బెగుసరాయ్ లో బాలికపై జరిగిన దాడి గురించి రాష్ట్ర CM నీతీశ్ కుమార్ ఒక్కసారి కూడా స్పందించలేదని ఆరోపించారు. దేశంలో స్త్రీలపై అకృత్యాలు జరిగే రాష్ట్రాల్లో రాజస్థాన్ తొలిస్థానంలో ఉందని కేంద్రమంత్రి అన్నారు. దేశంలో మహిళలపై జరిగే అత్యాచారాల్లో 22శాతం రాజస్థాన్ లో […]
Date : 22-07-2023 - 5:33 IST