Women's Groups
-
#Telangana
Vana Mahotsavam : రాష్ట్ర మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే కార్యక్రమం చేపట్టాం: సీఎం రేవంత్ రెడ్డి
ఇందిరాశక్తి క్యాంటీన్లను కార్పొరేట్ సంస్థల సహకారంతో ఏర్పాటు చేశాం. మహిళా సంఘాల ద్వారా బస్సులను కొనుగోలు చేసి, ఆర్టీసీకి అద్దెకు ఇచ్చే విధానాన్ని అమలుపరుస్తున్నాం, అని చెప్పారు. ఆత్మనిర్బర్ లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది మహిళలను స్వయం సహాయక సంఘాల్లో చేర్చే దిశగా కృషి చేస్తామని తెలిపారు.
Date : 07-07-2025 - 11:24 IST