Women
-
#Health
Women: ఆ వయస్సున్న మహిళలు ఈ టెస్టులు చేయించుకోవాలి.. ఎందుకంటే
30 ఏళ్లు పైబడిన మహిళలు కూడా పీరియడ్స్ తర్వాత ప్రతి 3-4 నెలలకు ఒకసారి స్వీయ రొమ్ము పరీక్ష చేయించుకోవాలి. స్త్రీ జననేంద్రియ నిపుణుడిచే రొమ్ము పరీక్ష 20-35 సంవత్సరాల వయస్సులో ప్రతి 3 సంవత్సరాలకు, 35 సంవత్సరాల తర్వాత ఏటా చేసుకోవాలి. 40 సంవత్సరాల వయస్సు నుండి మహిళలు రొమ్ము క్యాన్సర్ను తనిఖీ చేయడానికి ప్రతి సంవత్సరం లేదా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మామోగ్రామ్ చేయించుకోవాలి. వారి కుటుంబంలో ఇప్పటికే క్యాన్సర్ ఉన్న మహిళలు […]
Date : 24-05-2024 - 11:46 IST -
#Life Style
Bangles : మహిళలు మట్టి గాజులు వేసుకోవడం వలన కలిగే ఉపయోగాలు తెలుసా?
మట్టి గాజులు వేసుకోవడం అనేది స్త్రీల అందం మాత్రమే కాదు వారికి ఆరోగ్యం పరంగా కూడా మంచిది.
Date : 24-05-2024 - 9:00 IST -
#Telangana
Free Bus Scheme: ఉచిత బస్సు పథకాన్ని ప్రధాని మోదీ జీర్ణించుకోలేకపోతున్నారు: పొన్నం
తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని వ్యతిరేకిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందించేందుకు కొన్ని రాష్ట్రాలు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయని అన్నారు.
Date : 18-05-2024 - 4:53 IST -
#Life Style
Kitchen: కిచెన్ సింక్ ను కొంటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి
Kitchen: వంటగది, పాత్రలు మాత్రమే కాదు, సింక్ కూడా చాలా ముఖ్యం. మార్కెట్లో అనేక సింక్ ఎంపికలు ఉన్నాయి. కాబట్టి కొన్నిసార్లు సరైన సింక్ను ఎంచుకోవడంలో ఇబ్బందిని ఎదుర్కొంటాం చాలామంది. సరైన సింక్ని ఎంచుకోవడానికి, సింక్ తయారు చేయబడిన మెటీరియల్, దాని పరిమాణం తెలుసుకోవడం ముఖ్యం. కిచెన్ సింక్లు అనేక రకాల మెటీరియల్లలో అందుబాటులో ఉన్నాయి. చాలా మంది వ్యక్తులు స్టెయిన్లెస్ స్టీల్ సింక్ను ఉపయోగిస్తారు. ఎందుకంటే శుభ్రం చేయడానికి సులభం. వంటగదిని కొద్దిగా ప్రత్యేకంగా చేయాలనుకుంటే […]
Date : 12-05-2024 - 11:59 IST -
#Speed News
Chhattisgarh Encounter: ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ లో 10 మంది నక్సలైట్లు హతం
ఛత్తీస్గఢ్లో భద్రతా బలగాలకు నక్సలైట్లకు మధ్య భారీ ఎదురుకాల్పులు జరిగాయి. రాష్ట్రంలోని నారాయణపూర్, కాంకేర్ జిల్లాల సరిహద్దు ప్రాంతంలోని అబుజ్మద్ ప్రాంతంలో భద్రతా బలగాలతో జరిగిన ఎన్కౌంటర్లో పది మంది నక్సలైట్లు మరణించారు. సోమవారం రాత్రి నుంచి అబుజ్మద్లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.
Date : 30-04-2024 - 11:00 IST -
#Telangana
LS Polls: తెలంగాణలో తగ్గిన ప్రాతినిధ్యం.. లోక్ సభ రేసులో అతివలు అంతంత మాత్రమే!
LS Polls: తెలంగాణలో రానున్న లోక్ సభ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి కేవలం ఆరుగురు మహిళా అభ్యర్థులు మాత్రమే పోటీ పడుతుండడంతో మహిళల ప్రాతినిధ్యం తగ్గుముఖం పట్టింది. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ సహా ప్రధాన పార్టీల్లో ఎన్నికల బరిలో మహిళల సంఖ్య తక్కువగానే ఉంది. కాంగ్రెస్ పార్టీ ముగ్గురు మహిళా అభ్యర్థులను నామినేట్ చేయగా, బీజేపీ, బీఆర్ఎస్ వరుసగా ఇద్దరు, ఒకరిని బరిలోకి దింపాయి. ప్రధాన రాజకీయ పార్టీల నుంచి మొత్తం 51 మంది అభ్యర్థుల్లో మహిళలు […]
Date : 29-04-2024 - 2:03 IST -
#India
BJP Manifesto vs Congress Manifesto: బీజేపీ మేనిఫెస్టో Vs కాంగ్రెస్ మేనిఫెస్టో
లోకసభ ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు బీజేపీ తమ మేనిఫెస్టోని విడుదల చేసింది. అయితే ఇదివరకే కాంగ్రెస్ తమ హామీలను మేనిఫెస్టో ద్వారా విడుదల చేశారు. కాగా ఇరు పార్టీల మేనిఫెస్టోలో మహిళలనే టార్గెట్ చేసినట్లుగా అర్ధమవుతుంది.
Date : 14-04-2024 - 3:46 IST -
#Telangana
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కోణం.. మహిళలపై కానిస్టేబుల్ లైంగిక దాడులు
తెలంగాణ ఎన్నికల ముందు జరిగిన ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో కేటీఆర్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. అయితే ఈ కేసులో తాజాగా మరో కానిస్టేబుల్ అరెస్ట్ అయ్యాడు.
Date : 07-04-2024 - 6:12 IST -
#Health
Ladies : పీరియడ్స్ వచ్చినప్పుడు మహిళలు జిమ్ లేదా యోగా చేయవచ్చా?
మహిళలు పీరియడ్స్ సమయంలో అన్ని రకాల పనులను చేస్తున్నారు కానీ జిమ్, యోగా అనేవి చేయవచ్చా లేదా అనేది కొందరికి ఒక సందేహంగా ఉంటుంది.
Date : 06-04-2024 - 5:00 IST -
#South
Kerala: కేరళ లో వెరైటీ ఫెస్టివల్.. మగోళ్లు ఆడవాళ్లుగా మారి!
Kerala: ఒక్కో రాష్ట్రానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాగే కేరళకు కూడా ప్రత్యేక గుర్తింపు ఉంది. అక్కడ జరిగే పూజలు, వ్యవహరాలు చాలా భిన్నంగా ఉంటాయి. పురుషులు తమ వేషధారణ మార్చి మహిళలు సైతం కుళ్ళుకునేలా అందంగా తయారవడం ఈ ఫెస్టివల్ ప్రత్యేకత. కేరళలోని కొల్లం లో ఉన్న కొట్టన్కులంగర శ్రీ దేవి ఆలయంలో ప్రతి సంవత్సరం జరిగే చమయంవిళక్కు ఉత్సవం జరుగుతుంది. పురుషులు తమ మీసాలు తీయడం, చీరలు ధరించడం, ఆభరణాలతో అందంగా అలంకరించుకోవడం స్పెషల్ అట్రాక్షన్ పండుగ సమయంలో, […]
Date : 27-03-2024 - 9:33 IST -
#Special
Eating Fish: చేపలు తినే వారి సంఖ్య 66% నుండి 72.1%కి పెరిగింది
దేశంలో చేపలు తినే వారి సంఖ్య వేగంగా పెరిగింది. పెరుగుతున్న ఆదాయం, మారుతున్న ఆహారం, చేపల లభ్యత మెరుగ్గా ఉండటం వల్ల వీటిని తినే వారి సంఖ్య పెరిగిందని ఒక నివేదిక సూచిస్తుంది.
Date : 19-03-2024 - 1:08 IST -
#Sports
IPL 2024: మహిళలకు గౌరవంగా రాజస్థాన్ రాయల్స్ కొత్త జెర్సీ
మహిళలకు గౌరవంగా రాజస్థాన్ రాయల్స్ ప్రత్యేక పింక్ జెర్సీని విడుదల చేసింది. కెప్టెన్ సంజు శాంసన్ ఈ ప్రత్యేక జెర్సీని ధరించి కనిపించాడు. ఏప్రిల్ 6న ఆర్సీబీతో జరిగే మ్యాచ్లో రాజస్థాన్ జట్టు ఈ జెర్సీని ధరించనున్నట్లు తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొంది.
Date : 12-03-2024 - 9:44 IST -
#Speed News
Sagar Road Accident: మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం.. ట్రక్కు, బస్సు ఢీ
మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. ఖురై సమీపంలో బస్సు, ట్రక్కు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ మహిళా ప్రయాణికురాలు సహా బస్సు, ట్రక్కు డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు
Date : 07-03-2024 - 4:28 IST -
#Health
Women’s Migraine: పురుషుల కంటే స్త్రీలలోనే మైగ్రేన్ సమస్యలు
పురుషుల కంటే మహిళల్లో మైగ్రేన్ సమస్య మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెప్తున్నాయి. హార్మోన్లలో మార్పుల వల్ల ఈ సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. నిజానికి మైగ్రేన్ అనేది తీవ్రమైన తలనొప్పి.
Date : 04-03-2024 - 10:58 IST -
#Sports
WPL 2024: 7 వికెట్ల తేడాతో ఆర్సీబీని ఓడించిన ముంబై ఇండియన్స్
మహిళల ప్రీమియర్ లీగ్ 2024 9వ మ్యాచ్లో ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్తో తలపడింది. గత మ్యాచ్లో ఇరు జట్లూ ఓటమి చవిచూశాయి. ఈ మ్యాచ్లో విజయం సాధించి పునరాగమనం చేయాలని ఇరు జట్లూ పోరాడాయి. అయితే ఈ ఉత్కంఠ పోరులో ముంబై పై చేయి సాధించింది.
Date : 02-03-2024 - 10:39 IST