Woman Stripped Case
-
#Andhra Pradesh
Guntur woman case: గుంటూరులో మహిళను వివస్త్ర కేసులో 9 మంది అరెస్ట్
ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు నగరంలో ఒక మహిళను నడిరోడ్డుపై వివస్త్రను చేసి, తీవ్రంగా వేధించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. కృష్ణాబాబు కాలనీకి చెందిన బాధితురాలు తన ఇంటి తాగునీటి పైప్లైన్కు నీళ్ల మోటారును అమర్చుకోగా, స్థానిక నిందితుడైన మల్లెల వెంకట రమణమూర్తి ఆమెను రూ.10,000 లంచం డిమాండ్ చేశాడు. అందుకు ఆమె భర్త నిరాకరించడంతో, రమణమూర్తి అధికారులతో మాట్లాడి ఆ మోటారును తొలగించే ప్రయత్నం చేశాడు. ఈ విషయమై బాధితురాలు పోలీసులను ఆశ్రయించి వచ్చిన కొద్దిసేపటికే […]
Date : 20-07-2026 - 12:45 IST