Witnesses
-
#Andhra Pradesh
YS Sharmila : అవినాష్ బెయిల్పై ఉన్నందునే సునీతకు న్యాయం జరగడం లేదు: వైఎస్ షర్మిల
అవినాష్ బెయిల్పై ఉన్నందునే సునీతకు న్యాయం జరగడం లేదు. సాక్షులను బెదిరించి ఒత్తిడి తెస్తున్నా బెయిల్ రద్దు చేయట్లేదు. వివేకాను సునీత, ఆమె భర్త చంపించారని తప్పుడు రిపోర్టు ఇచ్చారు. హత్య జరిగిన సమయంలో ఘటనాస్థలిలో ఉన్నది అవినాష్ రెడ్డే అని వైఎస్ షర్మిల అన్నారు.
Published Date - 06:10 PM, Thu - 3 April 25 -
#Speed News
Betting Apps : 19 మంది బెట్టింగ్ యాప్ ఓనర్లపై కేసు నమోదు
సెలబ్రిటీలను సాక్షులుగా చేర్చే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలిసింది. యాప్ ప్రమోషన్స్ చేసిన సెలబ్రెటీల స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్న పోలీసులు.. ఛార్జ్ షీట్లో వారిని సాక్షులుగా చేర్చనున్నారు. ఈ మేరకు న్యాయస్థానంలో మియాపూర్ పోలీసులు మెమో దాఖలు చేశారు.
Published Date - 04:00 PM, Mon - 24 March 25