Who Is Nimisha Priya
-
#India
Nimisha Priya: జులై 16న భారత పౌరురాలికి ఉరిశిక్ష.. ఎవరీ నిమిషా?
నిమిషా ప్రియా అసలు భారతదేశంలోని కేరళ రాష్ట్రంలోని కొచ్చి జిల్లాకు చెందినవారు. ఆమె తల్లి ప్రేమ కుమారి కొచ్చిలోనే పనిమనిషిగా పనిచేసేది. నిమిషా 19 సంవత్సరాల వయసులో 2008లో యెమెన్కు వెళ్లింది.
Published Date - 10:02 PM, Tue - 8 July 25