West Bengal Bypolls
-
#India
West Bengal Bypolls : నాలుగు అసెంబ్లీ స్థానాల్లో టీఎంసీకి విజయం ఖాయం..!
పశ్చిమ బెంగాల్లోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయం దాదాపు ఖాయమైంది. నదియా జిల్లాలోని రణఘాట్-దక్షిన్ నియోజకవర్గంలో, తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ ముకుత్ మణి అధికారి నివేదిక దాఖలు చేసే సమయానికి బీజేపీ అభ్యర్థి మనోజ్ కుమార్ బిస్వాస్ కంటే 26,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
Published Date - 02:45 PM, Sat - 13 July 24