Water Problems
-
#Telangana
KCR Speech: 1956 నుంచి తెలంగాణకు శత్రువు కాంగ్రెస్సే: కేసీఆర్
తెలంగాణలో కాంగ్రెస్ను గద్దె దించేందుకు 10-12 మంది బీఆర్ఎస్ ఎంపీలను ఎన్నుకోవాలని ఓటర్లను కోరారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. పోరుబాట బస్సుయాత్రలో బుధవారం కేసీఆర్ ఈ రోజు మిర్యాలగూడలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాగునీటి పోరులో భాగంగా 21 ఏళ్ల క్రితం మిర్యాలగూడలో కూడా ఇదే తరహాలో సభలో ప్రసంగించారన్నారు.
Published Date - 08:26 PM, Wed - 24 April 24