Voda Idea
-
#India
Ram Mandir: అయోధ్యలో పెంచిన వోడాఫోన్ ఐడియా నెట్వర్క్ సామర్ధ్యం
ఈ రోజు సోమవారం జనవరి 22న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా రామయ్య విగ్రహ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. దాదాపు 7 వేల మంది అతిధులు హాజరవుతారు.
Published Date - 09:24 AM, Mon - 22 January 24