Vizag Stadium
-
#Andhra Pradesh
Virat Kohli: వైజాగ్లో విరాట్ కోహ్లీ క్రేజ్..పెరిగిన టికెట్ల అమ్మకాలు!!
భారత్- దక్షిణాఫ్రికా మధ్య మూడవ వన్డే మ్యాచ్ డిసెంబర్ 6న వైజాగ్లో జరగనుంది. ఇండియన్ ఎక్స్ప్రెస్ దీనికి సంబంధించిన ఒక నివేదికలో విశాఖపట్నంలో జరగబోయే వన్డే కోసం మొదట టికెట్లు అమ్ముడుపోలేదని, అయితే విరాట్ కోహ్లీ సెంచరీ తర్వాత టికెట్లు సోల్డ్ అవుట్ అయ్యాయని తెలిపింది.
Published Date - 02:59 PM, Fri - 5 December 25 -
#Sports
DC Vs CSK: 16 బంతుల్లో 37 పరుగులు, ధోనీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ
ఢిల్లీ క్యాపిటల్స్పై మహీ మ్యాజిక్ చేశాడు. విశాఖపట్నంలో మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ చూడాలన్న అభిమానుల కోరిక నెరవేరింది. ధోనీ బ్యాటింగ్ చేస్తే చూడాలన్న అభిమానుల కోరికను తీర్చడమే కాకుండా ఫోర్లు, సిక్సర్లతో మైదానంలో హోరెత్తించాడు.
Published Date - 09:00 AM, Mon - 1 April 24