Vishakhapatnam
-
#Andhra Pradesh
Nara Lokesh : గూగుల్ క్లౌడ్ సీఈవోతో మంత్రి లోకేష్ సమావేశం..
Nara Lokesh : ఈ సందర్శనలో నారా లోకేష్ గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్, గ్లోబల్ నెట్ వర్కింగ్ విభాగానికి చెందిన వైస్ ప్రెసిడెంట్ బికాస్ కోలే, బిజినెస్ అప్లికేషన్ ప్లాట్ఫామ్స్ విభాగానికి చెందిన వైస్ ప్రెసిడెంట్ రావు సూరపునేని, గూగుల్ మ్యాప్స్ విభాగానికి చెందిన వైస్ ప్రెసిడెంట్ చందు తోట వంటి ప్రముఖులతో సమావేశమయ్యారు.
Date : 31-10-2024 - 10:49 IST -
#Andhra Pradesh
Dharmana Prasada Rao : ధర్మాన మౌనం వెనుక ఉన్న సంగతేంటి..!
Dharmana Prasada Rao : నేదురుమల్లి జనార్దన్ రెడ్డి నుండి వైఎస్ జగన్ వరకు అనేక ముఖ్యమంత్రుల క్యాబినెట్లో కీలక శాఖలను నిర్వహించిన ఈ నేత, నాలుగు దశాబ్ధాల విస్తారమైన రాజకీయ చరిత్రను కలిగి ఉన్నారు. విభిన్న హోదాల్లో, ధర్మాన సాధారణంగా పనిచేస్తూ, అధికారంలో ఉన్నప్పుడు , ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా హుందాగా వ్యవహరిస్తారు. కానీ, ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన మౌనంగా ఉన్నారు.
Date : 17-10-2024 - 4:52 IST -
#Sports
IND vs ENG 2nd Test: రెండు టెస్టులో టీమిండియాకు విజయావకాశాలు
తొలి టెస్టులో అనూహ్యంగా ఓటమి పాలైన టీమిండియా రెండో టెస్టులో సత్తా చాటేందుకు సిద్దమవుతుంది. విశాఖ వేదికగా రేపటి నుంచి భారత్– ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఇందుకు సంబందించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Date : 01-02-2024 - 10:10 IST -
#Sports
IND vs ENG 2nd Test: వైజాగ్ టెస్టులో రోహిత్ దే ఆధిపత్యం
హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా 28 పరుగుల తేడాతో ఓడింది. ఉప్పల్ స్టేడియంలో భారత్ పై ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ లో తిలి సారి గెలిచింది. కాగా రేపు వైజాగ్ వేదికగా టీమిండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది.
Date : 01-02-2024 - 2:44 IST -
#Speed News
Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంతో విమాన ధరలకు రెక్కలు
ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన ఘోర రైలు ప్రమాదం తరువాత, విమానయాన సంస్థలు కోల్కతా నుండి దక్షిణ భారతదేశంలోని భువనేశ్వర్, హైదరాబాద్, విశాఖపట్నం
Date : 05-06-2023 - 7:41 IST -
#Andhra Pradesh
Vande Bharat Express: వందే భారత్ ఎక్స్ప్రెస్పై రాళ్ల దాడి.. అద్దాలు ధ్వంసం
సికింద్రాబాద్ నుంచి విశాఖకు ఈనెల 19న ప్రారంభంకానున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ (Vande Bharat Express) విశాఖకు చేరుకుంది. అయితే సికింద్రాబాద్ నుంచి విశాఖకు వెళ్తున్న క్రమంలో కంచరపాలెం సమీపంలో కొందరు దుండగులు రైలుపై రాళ్లతో దాడి చేశారు.
Date : 12-01-2023 - 10:15 IST