Vishakhapatnam
-
#Sports
IND vs ENG 2nd Test: రెండు టెస్టులో టీమిండియాకు విజయావకాశాలు
తొలి టెస్టులో అనూహ్యంగా ఓటమి పాలైన టీమిండియా రెండో టెస్టులో సత్తా చాటేందుకు సిద్దమవుతుంది. విశాఖ వేదికగా రేపటి నుంచి భారత్– ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఇందుకు సంబందించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Published Date - 10:10 PM, Thu - 1 February 24 -
#Sports
IND vs ENG 2nd Test: వైజాగ్ టెస్టులో రోహిత్ దే ఆధిపత్యం
హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా 28 పరుగుల తేడాతో ఓడింది. ఉప్పల్ స్టేడియంలో భారత్ పై ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ లో తిలి సారి గెలిచింది. కాగా రేపు వైజాగ్ వేదికగా టీమిండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది.
Published Date - 02:44 PM, Thu - 1 February 24 -
#Speed News
Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంతో విమాన ధరలకు రెక్కలు
ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన ఘోర రైలు ప్రమాదం తరువాత, విమానయాన సంస్థలు కోల్కతా నుండి దక్షిణ భారతదేశంలోని భువనేశ్వర్, హైదరాబాద్, విశాఖపట్నం
Published Date - 07:41 AM, Mon - 5 June 23 -
#Andhra Pradesh
Vande Bharat Express: వందే భారత్ ఎక్స్ప్రెస్పై రాళ్ల దాడి.. అద్దాలు ధ్వంసం
సికింద్రాబాద్ నుంచి విశాఖకు ఈనెల 19న ప్రారంభంకానున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ (Vande Bharat Express) విశాఖకు చేరుకుంది. అయితే సికింద్రాబాద్ నుంచి విశాఖకు వెళ్తున్న క్రమంలో కంచరపాలెం సమీపంలో కొందరు దుండగులు రైలుపై రాళ్లతో దాడి చేశారు.
Published Date - 10:15 AM, Thu - 12 January 23