Virtual Court Room
-
#India
CJI Ramana: మొబైల్స్ పై సుప్రీమ్ నిషేధం
కోర్టులో వీడియో కాన్ఫరెన్స్లో విచారణకు హాజరైనప్పుడు ల్యాప్టాప్లు, డెస్క్టాప్లను ఉపయోగించాలని, మొబైల్ ఫోన్లు వాడకుండా ఉండాలని న్యాయవాదులను సీజేఐ రమణ కోరారు. ఈ మొబైల్ వ్యాపారాన్ని నిషేధించాలని నేను భావిస్తున్నా అంటూ సీజే ఐ అన్నారు. సోమవారం ఉదయం నుండి 10 కేసులలో వీడియో వాదనలు జరిగాయి.
Published Date - 12:33 AM, Tue - 18 January 22