Virendra Sachdeva
-
#India
Virendra Sachdeva : ముందుగా, మోసాలపై దర్యాప్తు జరుగుతుంది, సిట్ ఏర్పాటు చేయబడుతుంది
Virendra Sachdeva : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ ధోరణులను చూస్తుంటే, భారతీయ జనతా పార్టీ నాయకులు ఆమ్ ఆద్మీ పార్టీ వైపు దూకుడుగా చూస్తున్నారు. ఢిల్లీ కుంభకోణాలపై దర్యాప్తు ప్రాధాన్యత అని ఢిల్లీ బీజేపీ చీఫ్ అన్నారు.
Published Date - 04:13 PM, Sat - 8 February 25 -
#India
Delhi Politics On Fire: ఢిల్లీ పాలిటిక్స్ లో పుష్ప వార్? తగ్గేదేలే అంటూ కేజ్రీవాల్… రప్పా రప్పా అంటూ బీజేపీ!
'పుష్ప 2' సినిమా స్టిల్స్తో ఆమ్ఆద్మీ పార్టీ మరియు భాజపా మధ్య దిల్లీలో పోస్టర్ వార్ కొనసాగుతోంది.
Published Date - 04:21 PM, Tue - 10 December 24 -
#India
Atishi Empty Chair: సీఎం అతిషి పక్కన ఖాళీ కుర్చీ, బీజేపీ ఎటాక్
Atishi Empty Chair: అతిషి సీఎం కుర్చీలో కూర్చోకుండా పక్క సీటులో కూర్చోవడం ముఖ్యమంత్రి పదవిని అవమానించడమేనని బీజేపీ అభివర్ణిస్తోంది. ఇది రాజ్యాంగాన్ని అవమానించడమేనని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా అన్నారు. అటు బీజేపీ నుంచి ఎటాక్ మొదలైంది.
Published Date - 02:18 PM, Mon - 23 September 24