Virat Kohli- Rishabh Pant
-
#Sports
Virat Kohli- Rishabh Pant: రంజీ ట్రోఫీలో ఢిల్లీ తరపున బరిలోకి దిగనున్న విరాట్, పంత్..?
విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ ప్రస్తుతం బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్లో ఆడుతున్నారు. బంగ్లాతో జరిగిన తొలి టెస్టులో భారత్ జట్టు 280 పరుగులతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
Date : 25-09-2024 - 12:55 IST