Virat Kohli- Rishabh Pant
-
#Sports
Virat Kohli- Rishabh Pant: రంజీ ట్రోఫీలో ఢిల్లీ తరపున బరిలోకి దిగనున్న విరాట్, పంత్..?
విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ ప్రస్తుతం బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్లో ఆడుతున్నారు. బంగ్లాతో జరిగిన తొలి టెస్టులో భారత్ జట్టు 280 పరుగులతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
Published Date - 12:55 PM, Wed - 25 September 24