Vijay Devarakonda Shocking Comments
-
#Cinema
Pahalgam Terror Attack : కశ్మీర్ ఇండియాదే… అక్కడున్న కశ్మీరీలు మనోళ్లే – విజయ్ దేవరకొండ
Pahalgam Terror Attack : కశ్మీర్ భారతదేశానికి చెందిందని, అక్కడి కశ్మీరీలు మనవారేనని స్పష్టంగా తెలిపారు. ఇలాంటి ఉగ్రవాద చర్యలకు సరైన విద్య లేకపోవడమే ప్రధాన కారణమని వ్యాఖ్యానించారు.
Published Date - 09:16 AM, Sun - 27 April 25