Vennupotu Dinam Nirasana Karyakramam
-
#Andhra Pradesh
Botsa Satyanarayana : వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్పకు అస్వస్థత
బొత్స సత్యనారాయణ ఉదయం నిర్వహించిన ర్యాలీలో చురుకుగా పాల్గొన్నారు. ఆంజనేయపురం నుంచి మూడురోడ్ల కూడలి వరకూ కొనసాగిన ఈ ర్యాలీలో ఆయనతో పాటు అనేకమంది పార్టీ శ్రేణులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో బొత్స తీవ్రంగా అలసటకు లోనైనట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Published Date - 12:39 PM, Wed - 4 June 25