Venkata Jyothirmai Pratapa
-
#Andhra Pradesh
AP High Court: ఏపీ హైకోర్టులో ఇద్దరు శాశ్వత న్యాయమూర్తుల నియామకం: కేంద్రం నోటిఫికేషన్ జారీ
భారత ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ నేతృత్వంలోని SC కొలీజియం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఇద్దరు అదనపు న్యాయమూర్తులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని సిఫార్సు చేసింది. న్యాయమూర్తులు వెంకట జ్యోతిర్మయి ప్రతాప, వేణుతురుమల్లి గోపాల కృష్ణారావు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా ఏమికయ్యారు
Published Date - 04:11 PM, Wed - 21 August 24