VENDANTA
-
#India
ED : వేదాంత గ్రూప్ కంపెనీల్లో ఈడీ సోదాలు.. ఫెమా ఉల్లంఘనలపై దర్యాప్తు
ఫెమా నిబంధనల ఉల్లంఘనల ఆరోపణలపై వేదాంత గ్రూప్కు చెందిన కంపెనీల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఢిల్లీ, ముంబై నగరాల్లో ఈ సోదాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ కంపెనీలో లావాదేవీలు ఫెమా నిబంధనలకు అనుగుణంగా జరిగాయా లేదా అనే అంశాన్ని ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు. సోదాల సందర్భంగా సంబంధిత ఆర్థిక పత్రాలు, ఒప్పందాలు, లావాదేవీల రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకుని పరిశీలనకు తీసుకున్నట్లు తెలిసింది. బ్రాండ్ వినియోగానికి సంబంధించిన చెల్లింపులు విదేశీ మారక ద్రవ్య నిబంధనలకు విరుద్ధంగా […]
Date : 02-06-2026 - 12:35 IST