USD 10 Billion
-
#Andhra Pradesh
దావోస్ టూర్ లో సత్తా చాటిన మంత్రి లోకేష్
సాంప్రదాయ పరిశ్రమలకే పరిమితం కాకుండా, ఏపీని డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ మరియు క్వాంటం వ్యాలీగా మార్చే వినూత్న వ్యూహాన్ని లోకేష్ ప్రపంచ వేదికపై బలంగా వినిపించారు. బ్రూక్ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్, వెస్టాస్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో జరిపిన చర్చలు గ్రీన్ ఎనర్జీ, డేటా సెంటర్ల రంగంలో రాష్ట్ర రూపురేఖలను మార్చబోతున్నాయి.
Date : 24-01-2026 - 1:55 IST