USA Farmers
-
#Speed News
Revanth Reddy@USA: డల్లాస్ లో రేవంత్ రెడ్డి…6వేల ఎకరాల వ్యవసాయ క్షేత్రం పరిశీలన..!!
టీపీసీపీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ కాంగ్రెస్ NRIశాఖ ఆహ్వానం మేరకు రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లారు.
Published Date - 12:13 AM, Sat - 4 June 22