UP Jalaun Student
-
#India
Died From Mid Day Meal: ఉత్తరప్రదేశ్లో విషాదం.. ఫుడ్ పాయిజన్తో విద్యార్థిని మృతి, మరొకరి పరిస్థితి విషమం
ఆహారం తిన్న తర్వాత బాలికలకు కడుపు నొప్పి మొదలైంది. ఇలాంటి పరిస్థితుల్లో పాఠశాల సిబ్బంది కడుపునొప్పికి మందు ఇచ్చారు. మందు తాగిన వెంటనే విద్యార్థినులు వాంతులు చేసుకున్నారు.
Published Date - 10:43 AM, Sun - 8 December 24