Union Minister Nitin Gadkari
-
#Business
Vehicle Owners: జాతీయ రహదారిపై ప్రయాణించే వారికి భారీ శుభవార్త!
టోల్ ట్యాక్స్ లెక్కింపు కోసం 2008 నిబంధనలలో మార్పులు చేయబడ్డాయి. ఇప్పటివరకు టోల్ ట్యాక్స్ లెక్కింపు NH ఫీజు నిబంధనలు 2008లో ఇచ్చిన ఫార్ములా ప్రకారం నిర్ణయించబడేది.
Published Date - 09:32 AM, Sat - 5 July 25 -
#India
FASTag annual pass : ఫాస్టాగ్ యూజర్లకు కేంద్రం శుభవార్త
ఈ పాస్ను స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్టు 15, 2025 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఈ వార్షిక పాస్ కోసం ప్రయాణికులు రూ. 3,000 చెల్లించాల్సి ఉంటుంది. పాస్ యాక్టివేట్ అయినప్పటి నుంచి ఏడాది పాటు లేదా 200 ట్రిప్పులు పూర్తయ్యేవరకు ఈ రెండింటిలో ఏది ముందుగా సంభవిస్తే అది పాస్ చెల్లుబాటు అవుతుంది.
Published Date - 01:21 PM, Wed - 18 June 25 -
#Telangana
Nitin Gadkari : నేడు తెలంగాణకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ..రూ.5,413 కోట్ల పనులకు శ్రీకారం
ఈ ప్రాజెక్టుల్లో ప్రధానంగా నాలుగు లైన్ల హైవేలు, బైపాస్ రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణం తదితర పనులు ఉన్నాయి. వాటి ద్వారా ప్రాంతీయ రవాణా మెరుగవ్వడంతో పాటు పరిశ్రమలకు గమనం సులభతరమవుతుందని అధికారులు వెల్లడిస్తున్నారు.
Published Date - 10:43 AM, Mon - 5 May 25 -
#Business
Toll Taxes: టోల్ వ్యవస్థలో రేపటి నుంచి పెద్ద మార్పు!
రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ ఈ కొత్త విధానం వల్ల సంవత్సరంలో చాలాసార్లు తమ వాహనాలతో నేషనల్ హైవేలు, ఎక్స్ప్రెస్వేల ద్వారా ప్రయాణించే వారికి ఎక్కువ ప్రయోజనం లభిస్తుంది.
Published Date - 02:04 PM, Mon - 31 March 25 -
#Speed News
Delhi : నితిన్ గడ్కరీతో కేటీఆర్ భేటీ.. రోడ్ల అభివృద్ధి కోసం విజ్ఞప్తి !
గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు పంపిన ప్రతిపాదనల గురించి వివరించారు. అలాగే జాతీయ రహదారులను పొడిగించాలని కోరారు.
Published Date - 02:53 PM, Thu - 6 February 25 -
#Andhra Pradesh
AP Roads : ఏపీకి ఇంతకన్నా గుడ్ న్యూస్ మరోటి ఉండదు
AP Roads : రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి రూ. 252.42 కోట్లు మంజూరు చేయనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు
Published Date - 11:09 PM, Thu - 24 October 24 -
#India
Gadkari : యుద్ధాలు, ఉగ్రవాదం కంటే..రోడ్డు ప్రమాదాల్లోనే మరణాలు ఎక్కువ: గడ్కరీ
దేశంలో ఏటా 5 లక్షల రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. 1.5 లక్షల మంది మరణిస్తున్నారు. మూడు లక్షల మంది గాయపడుతున్నారు.
Published Date - 07:10 PM, Wed - 28 August 24 -
#India
Truck Driver Cabins AC : లారీల్లో డ్రైవర్ క్యాబిన్లలో ఏసీ తప్పనిసరి చేస్తున్నట్లు చెప్పిన కేంద్ర మంత్రి.. పెరిగిన ఆ కంపెనీల షేర్లు
2025 నాటికి అన్ని ట్రక్కుల్లో డ్రైవర్ క్యాబిన్లలో ఏసీలు తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించడంతో పలు ఏసీ కంపెనీల షేర్లు అమాంతం పెరిగాయి.
Published Date - 08:20 PM, Tue - 20 June 23