Union Minister Nitin Gadkari
-
#India
స్లీపర్ బస్సులకు కేంద్రం బిగ్ షాక్..
Nithin Gadkari స్లీపర్ బస్సులలో వరుస ప్రమాదాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కేంద్రం గుర్తింపు పొందిన ఆటోమొబైల్ కంపెనీలకు మాత్రమే స్లీపర్ బస్సుల తయారీకి అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా శాఖ నిబంధనలు తీసుకువచ్చింది. వీటి ప్రకారం స్థానికంగా స్లీపర్ బస్సులు తయారు చేసేవారికి అనుమతి ఇవ్వరు. అలాగే బస్సులలో అనుసరించాల్సిన భద్రతా ప్రమాణాలపైనా కేంద్ర ప్రభుత్వం కీలక నిబంధనలు తీసుకువచ్చింది. కర్నూలు జిల్లాలో జరిగిన […]
Date : 09-01-2026 - 11:39 IST -
#Business
Vehicle Owners: జాతీయ రహదారిపై ప్రయాణించే వారికి భారీ శుభవార్త!
టోల్ ట్యాక్స్ లెక్కింపు కోసం 2008 నిబంధనలలో మార్పులు చేయబడ్డాయి. ఇప్పటివరకు టోల్ ట్యాక్స్ లెక్కింపు NH ఫీజు నిబంధనలు 2008లో ఇచ్చిన ఫార్ములా ప్రకారం నిర్ణయించబడేది.
Date : 05-07-2025 - 9:32 IST -
#India
FASTag annual pass : ఫాస్టాగ్ యూజర్లకు కేంద్రం శుభవార్త
ఈ పాస్ను స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్టు 15, 2025 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఈ వార్షిక పాస్ కోసం ప్రయాణికులు రూ. 3,000 చెల్లించాల్సి ఉంటుంది. పాస్ యాక్టివేట్ అయినప్పటి నుంచి ఏడాది పాటు లేదా 200 ట్రిప్పులు పూర్తయ్యేవరకు ఈ రెండింటిలో ఏది ముందుగా సంభవిస్తే అది పాస్ చెల్లుబాటు అవుతుంది.
Date : 18-06-2025 - 1:21 IST -
#Telangana
Nitin Gadkari : నేడు తెలంగాణకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ..రూ.5,413 కోట్ల పనులకు శ్రీకారం
ఈ ప్రాజెక్టుల్లో ప్రధానంగా నాలుగు లైన్ల హైవేలు, బైపాస్ రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణం తదితర పనులు ఉన్నాయి. వాటి ద్వారా ప్రాంతీయ రవాణా మెరుగవ్వడంతో పాటు పరిశ్రమలకు గమనం సులభతరమవుతుందని అధికారులు వెల్లడిస్తున్నారు.
Date : 05-05-2025 - 10:43 IST -
#Business
Toll Taxes: టోల్ వ్యవస్థలో రేపటి నుంచి పెద్ద మార్పు!
రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ ఈ కొత్త విధానం వల్ల సంవత్సరంలో చాలాసార్లు తమ వాహనాలతో నేషనల్ హైవేలు, ఎక్స్ప్రెస్వేల ద్వారా ప్రయాణించే వారికి ఎక్కువ ప్రయోజనం లభిస్తుంది.
Date : 31-03-2025 - 2:04 IST -
#Speed News
Delhi : నితిన్ గడ్కరీతో కేటీఆర్ భేటీ.. రోడ్ల అభివృద్ధి కోసం విజ్ఞప్తి !
గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు పంపిన ప్రతిపాదనల గురించి వివరించారు. అలాగే జాతీయ రహదారులను పొడిగించాలని కోరారు.
Date : 06-02-2025 - 2:53 IST -
#Andhra Pradesh
AP Roads : ఏపీకి ఇంతకన్నా గుడ్ న్యూస్ మరోటి ఉండదు
AP Roads : రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి రూ. 252.42 కోట్లు మంజూరు చేయనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు
Date : 24-10-2024 - 11:09 IST -
#India
Gadkari : యుద్ధాలు, ఉగ్రవాదం కంటే..రోడ్డు ప్రమాదాల్లోనే మరణాలు ఎక్కువ: గడ్కరీ
దేశంలో ఏటా 5 లక్షల రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. 1.5 లక్షల మంది మరణిస్తున్నారు. మూడు లక్షల మంది గాయపడుతున్నారు.
Date : 28-08-2024 - 7:10 IST -
#India
Truck Driver Cabins AC : లారీల్లో డ్రైవర్ క్యాబిన్లలో ఏసీ తప్పనిసరి చేస్తున్నట్లు చెప్పిన కేంద్ర మంత్రి.. పెరిగిన ఆ కంపెనీల షేర్లు
2025 నాటికి అన్ని ట్రక్కుల్లో డ్రైవర్ క్యాబిన్లలో ఏసీలు తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించడంతో పలు ఏసీ కంపెనీల షేర్లు అమాంతం పెరిగాయి.
Date : 20-06-2023 - 8:20 IST