Union Minister Anupriya Patel
-
#Andhra Pradesh
ఏపీ, తెలంగాణల్లో భయపెడుతున్న హెచ్ఐవీ మరణాలు
ADIS ఏపీ, తెలంగాణల్లో ఎయిడ్స్ మరణాలు ఆందోళనకర స్థాయిలో ఉన్నాయి. గత ఐదేళ్లలో హెచ్ఐవీ బారిన పడి మరణించిన వారి సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గణాంకాల ప్రకారం… 2020-2024 మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా 1.81 లక్షల మంది హెచ్ఐవీ కారణంగా చనిపోయారు. వీరిలో తెలుగు రాష్ట్రాల్లో మరణించిన వారి సంఖ్య 44,140గా ఉంది. ఏపీలో 32,642 మంది చనిపోగా… తెలంగాణలో 11,498 మంది మృతి చెందారు. మరో షాకింగ్ విషయం ఏమిటంటే… […]
Date : 04-02-2026 - 5:01 IST -
#Telangana
Abortions : తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిపోయిన అబార్షన్లు
తెలంగాణలో 2020-21లో 1578 అబార్షన్లు నమోదు కాగా, 2024-25 నాటికి ఆ సంఖ్య 16,059కి చేరింది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో 2024-25లో 10,676 అబార్షన్లు నమోదయ్యాయి. ఈ గణాంకాలు సమాజంలో ఆరోగ్య సదుపాయాలు, కుటుంబ నియంత్రణ పద్ధతులు, ప్రజల అవగాహన వంటి అంశాలపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి.
Date : 17-08-2025 - 9:15 IST