Union Health Minister Mansukh Mandaviya
-
#India
Bharat Jodo Yatra: కోవిడ్ రూల్స్ లేకపోతే జోడో యాత్ర ఆపేయండి..!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)కు కరోనా ముప్పు పొంచి ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ తెలిపారు. యాత్ర (Bharat Jodo Yatra)లో పాల్గొనేవారు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ఆయన సూచించారు. వ్యాక్సిన్ తీసుకున్న వారే రాహుల్ పాదయాత్రలో పాల్గొనాలని
Date : 21-12-2022 - 11:54 IST -
#India
Vaccination:20 మిలియన్ల టీనేజర్లకు వ్యాక్సినేషన్ పూర్తి.. అభినందించిన ప్రధాని
దేశ వ్యాప్తంగా జనవరి 3 వ తేదీ నుంచి టీనేజర్లకు వ్యాక్సినేషన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి దాదాపుగా దేశ వ్యాప్తంగా 20 మిలియన్లకు పైగా టీనేజర్లకు కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ అందించామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు.
Date : 09-01-2022 - 10:01 IST