Unakoti District
-
#Speed News
Tripura: త్రిపుర రథయాత్రలో ఘోర విషాదం.. విద్యుదాఘాతంతో ఆరుగురు మృతి
త్రిపురలోని ఉనాకోటి జిల్లాలో కుమార్ఘాట్ వద్ద రథయాత్రలో విషాదం చోటు చేసుకుంది. రథయాత్ర సమయంలో విద్యుత్ వైర్లు తగిలి ఆరుగురు మరణించారు.
Published Date - 08:27 PM, Wed - 28 June 23