Udayasthamana Service App
-
#Speed News
TTD: శ్రీవారి భక్తులకు మరో శుభవార్త.. ఉదయాస్తమాన సేవా యాప్ ప్రారంభం
శ్రీవారి భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానంఈరోజు ఉదయాస్తమాన సేవా యాప్ను ప్రారంభించనుంది. కరోనా కారణం ఉదయాస్తమాన సేవను తాత్కాలికంగా ఆపేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా వెంకన్న భక్తుల కోసం ఉదయాస్తమాన సేవను టీటీడీ అందుబాటులోకి తేనుంది. ఈ క్రమంలో ప్రాణదాన పథకానికి కోటి రూపాయలు విరాళంగా ఇచ్చిన భక్తులకు మాత్రమే ప్రత్యేకంగా ఉదయాస్తమాన సేవా టిక్కెట్లను టీటీడీ కేటాయించనుంది. ఇక ఈ యాప్ ద్వారా భక్తులు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని టీడీపీ అధికారులు […]
Published Date - 10:19 AM, Wed - 16 February 22