Two Killed By Lightning
-
#India
Assam: అసోంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.. పిడుగుపాటుకు ఇద్దరు మృతి
అసోం (Assam)లో బుధవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో రెండు వేర్వేరు చోట్ల పిడుగుపాటుకు గురై ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అసోంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో బుధవారం పిడుగుపాటుకు ఇద్దరు వ్యక్తులు మరణించారు.
Published Date - 12:42 PM, Thu - 16 March 23