TWO Demands
-
#Speed News
Haryana Farmers: ప్రభుత్వంపై రైతు విజయం
రైతుల డిమాండ్లన్నింటినీ హర్యానా ప్రభుత్వం ఎట్టకేలకు ఆమోదించింది. పొద్దుతిరుగుడు క్వింటాల్కు రూ.6400 చొప్పున కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది.
Date : 13-06-2023 - 10:08 IST