Tungabhadra Dam
-
#South
Tungabhadra: ముగ్గురు సీఎంల చేతుల మీదుగా తుంగభద్ర డ్యామ్కు 33 కొత్త క్రస్ట్ గేట్ల ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్ణాటకలోని హోసపేటకు చేరుకున్నారు. తుంగభద్ర ప్రాజెక్టుకు రూ.51 కోట్ల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముందు హోసపేటలోని ఐఆర్బీ అతిథి గృహంలో చంద్రబాబు, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్, సీఆర్ పాటిల్ మర్యాదపూర్వకంగా […]
Date : 25-06-2026 - 1:48 IST -
#Andhra Pradesh
Tungabhadra Dam : పరవళ్లు తొక్కుతున్న తుంగభద్ర.. డ్యామ్ 20 గేట్లు ఎత్తివేత
వరద నియంత్రణ చర్యగా తుంగభద్రా డ్యామ్ గేట్లు సమతుల్యంగా పరిపాలిత స్థాయికి పైకెత్తారు. మొత్తంగా 20 గేట్లను రెండున్నర అడుగుల మేర పైకి తెరవడం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియలో 58,260 క్యూసెక్కుల నీటిని దిగువ సరస్సులోకి విడుదల చేయడం జరిగింది.
Date : 04-07-2025 - 11:59 IST -
#India
CM Siddaramaiah : తుంగభద్ర డ్యామ్ మరమ్మతులకు ప్రణాళికలు సిద్ధం.. డ్యామ్ను సందర్శించనున్న సీఎం
హైడ్రో మెకానికల్ ఇంజినీరింగ్ (డ్యామ్లు)లో నిపుణుడు ఎన్ కన్నయ్య నాయుడు, ఇతర బృందం సభ్యులు విరిగిన క్రెస్ట్ గేట్ను సరిచేయడానికి సన్నద్ధమవుతున్నారు.
Date : 13-08-2024 - 11:06 IST