Tulluru DSP
-
#Andhra Pradesh
TDP : టీడీపీ కార్యకర్తపై దాడి కేసు.. మంగళగిరి కోర్టుకు నందిగం సురేశ్
ఘటనపై దర్యాప్తు జరుపుతున్న పోలీసులు అన్ని ఆధారాలను సమీకరించి, న్యాయపరమైన ప్రక్రియను ప్రారంభించారు. న్యాయస్థానానికి తీసుకెళ్లే ముందు, నందిగం సురేశ్ను మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయన ఆరోగ్య స్థితిని పరిశీలించారు. బీపీ, షుగర్ స్థాయులను పరిగణనలోకి తీసుకున్నారు.
Published Date - 10:17 AM, Mon - 19 May 25