TTD Trust Board Emergency Meeting
-
#Andhra Pradesh
Stampede : టీటీడీ ధర్మకర్తల మండలి అత్యవసర భేటీ
ఈరోజు సాయంత్రానికి పరిహారం చెక్కులు తయారుచేసే అంశంపై చర్చ జరగనుంది. ముగ్గురు టీటీడీ బోర్డు సభ్యుల బృందం శనివారం ఉదయం మృతుల గ్రామాలకు వెళ్లి చెక్కులు అందజేసే అంశంపై చర్చించనున్నారు.
Published Date - 01:59 PM, Fri - 10 January 25