Tributes
-
#Telangana
TS : ఐటీ రంగ వృద్ధికి రాజీవ్ గాంధీ బాటలు వేశారు: సీఎం రెవంత్ రెడ్డి
Rajiv Gandhi Death Anniversary: దివంగత కాంగ్రెస్ నేత, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 33వ వర్థంతి ఈరోజు ఈక్రమంలోనే నగరంలోని సోమాజీగూడ(Somajiguda)లో రాజీవ్ గాంధీ వర్థంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి)CM Revanth Reddy) ఆయన విగ్రహానికి నివాళి(Tribute) ఆర్పించారు. దేశ ప్రధానిగా ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. ఐటీ రంగ వృద్ధికి రాజీవ్ గాంధీ బాటలు వేశారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, […]
Published Date - 01:56 PM, Tue - 21 May 24 -
#Andhra Pradesh
Pawan Kalyan: త్యాగమూర్తి అటల్ బిహారీ వాజ్పేయి, ప్రత్యర్థులు సైతం మెచ్చుకునే గొప్ప వాగ్దాటి!
జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ అటల్ బిహారీ వాజ్పేయికి నివాళులు అర్పించారు.
Published Date - 01:52 PM, Wed - 16 August 23 -
#South
Vegetarian Crocodile Death: వెజిటేరియన్ మొసలు మృతి.. భక్తుల కంటతడి!
సాధారణంగా మొసలి అంటే చాలామందికి భయం. దానికి మనుషులైనా, ఇతర జంతువులు అయినా ఒక్కటే.
Published Date - 04:01 PM, Mon - 10 October 22 -
#Andhra Pradesh
Jagan Skipped: లెజెండరీ యాక్టర్ కృష్ణంరాజు ‘నివాళి’కి జగన్ దూరం!
లెజెండరీ యాక్టర్ కృష్ణంరాజుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గౌరవం ఇవ్వలేదు.
Published Date - 12:52 PM, Thu - 15 September 22 -
#Speed News
Revanth Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిర్బంధం!
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన రాకేష్ అనే ఆర్మీ అభ్యర్థి చనిపోయిన విషయం తెలిసిందే.
Published Date - 01:26 PM, Sat - 18 June 22 -
#Speed News
Amit Shah: సాయి గణేష్ కుటుంబసభ్యులకు అమిత్ షా పరామర్శ
కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం బీజేపీ కార్యకర్త సాయి గణేష్ అమ్మమ్మ సావిత్రమ్మతో ఫోన్లో మాట్లాడారు.
Published Date - 09:17 PM, Tue - 19 April 22 -
#Speed News
Mahatma Gandhi: మహాత్ముడికి రాష్ట్రపతి, ప్రధాని నివాళులు
మహాత్మా గాంధీ 74 వ వర్ధంతిని పురస్కరించుకుని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఘన నివాళులర్పించారు. రాజ్ఘాట్లోని మహాత్ముని సమాధిపై పుష్ప గుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సైనికులు సంప్రదాయ బ్యాండుతో మహాత్మునికి అంజలి ఘటించారు. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. మహాత్మగాంధీ సమాధి చుట్టూ ప్రదక్షిణ చేసిన ప్రధాని.. కొద్ది సేపు అక్కడే నిలబడి శ్రద్ధాంజలి ఘటించారు. ప్రతిఒక్కరూ మహ్మతుడి బాటలో పయనించాలని వారు పిలుపునిచ్చారు.
Published Date - 02:29 PM, Sun - 30 January 22 -
#Speed News
Modi Tributes: స్వామి వివేకానంద కలలను నెరవేరుద్దాం!
స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఆయనకు నివాళులర్పించారు. ఒక ట్వీట్లో ప్రధాన మంత్రి “మహోన్నతమైన స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నేను ఆయనకు నివాళులు అర్పిస్తున్నాను. అతనిది జాతీయ పునరుత్పత్తికి అంకితమైన జీవితం. దేశ నిర్మాణానికి కృషి చేసేలా ఎంతో మంది యువకులను ప్రేరేపించారు. మన దేశం కోసం ఆయన కన్న కలలను నెరవేర్చడానికి మనం కలిసి పని చేద్దా’’ అని ట్వీట్ చేశారు. స్వామి వివేకానందను […]
Published Date - 01:58 PM, Wed - 12 January 22