Tribal Festival
-
#Telangana
Medaram Jatara : మేడారం జాతరకు రూ. 150 కోట్ల నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం
ఇది ఇప్పటివరకు కేటాయించిన నిధులలో అత్యధికం కావడం విశేషం. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ జాతర దేశంలోని అతిపెద్ద గిరిజన సమ్మేళనం. 2026 జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు ఈ జాతర జరగనుంది.
Date : 21-08-2025 - 10:28 IST -
#Telangana
Mini Medaram : మినీ మేడారం జాతరకు వెళ్తున్నారా.. మీకో గుడ్ న్యూస్..!
Mini Medaram : తెలంగాణలో ఆధ్యాత్మిక శోభను చాటే మహోత్సవాల్లో మేడారం జాతరకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరు గాంచిన మేడారం జాతర ప్రతి రెండేళ్లకోసారి నిర్వహిస్తారు. అయితే ప్రధాన జాతర మధ్యలో మినీ జాతరను కూడా నిర్వహించడం ఆనవాయితీగా మారింది.
Date : 08-02-2025 - 6:26 IST -
#Telangana
Nagoba Jatara : ఆదివాసీ సమాజం ఐక్యతను పెంచే మహా జాతరగా నాగోబా..
Nagoba Jatara : ఆదివాసీల ఆరాధ్యదైవమైన నాగోబా (శేషనారాయణమూర్తి) ఆ నిమిషంలో పడగవిప్పి నాట్యం చేస్తాడని గిరిజన మెస్రం వంశీయులలో అపార నమ్మకం ఉంటుంది. జనవరి 28 పుష్యమాస అమావాస్య నాడు సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు నాగోబా ఆలయంలో గిరిజన పూజారులు తమ ఆరాధ్యదైవాన్ని దర్శించి, పాలు తాగి ఆశీర్వదించి అదృశ్యమవుతారని గిరిజనుల విశ్వాసం.
Date : 28-01-2025 - 11:07 IST