Transportation Issues
-
#India
Vande Bharat : దారి తప్పిన వందే భారత్ ట్రైన్.. గోవాకు వెళ్లాల్సిన రైలు కాస్త..!
Vande Bharat : ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ నుండి మార్గోవ్ వరకు నడిచిన దేశంలోని ఆధునిక రైలు వందే భారత్ వందే భారత్ దివా స్టేషన్ నుండి దారి తప్పిపోయింది. ఈ రైలు పన్వేల్ వైపు వెళ్లకుండా కళ్యాణ్ చేరుకుంది. దీంతో ముంబైలో స్థానిక సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది. ఇది కాకుండా, వందే భారత్ కూడా 90 నిమిషాల ఆలస్యంతో గమ్యాన్ని చేరుకుంది.
Date : 23-12-2024 - 7:38 IST -
#Speed News
Vinod Kumar: మాటలు పక్కపెట్టి.. రహదారి పని చూడండి.. బండిపై వినోద్ కుమార్ విమర్శలు
Vinod Kumar: వినోద్ కుమార్ మాట్లాడుతూ, జాతీయ రహదారి 365 సూర్యాపేట నుంచి దుద్దెఢ వరకు ఉండాలని, దుద్దెఢ నుంచి సిరిసిల్ల మీదుగా కోరుట్లకు వరకు విస్తరించాలని ప్రతిపాదనలు చేశామన్నారు. "కోరుట్ల నుండి దుద్దెఢ వరకు రహదారి వెన్ను పూస లాగ ఉండేలా ప్రతిపాదించాం" అని ఆయన పేర్కొన్నారు.
Date : 02-11-2024 - 12:56 IST