Transparently
-
#India
EC : ఓటర్ల జాబితా లోపాలపై ప్రతిపక్షాల విమర్శలకు ఈసీ కౌంటర్
ఓ ప్రకటనలో ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం, ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియలో రాజకీయ పార్టీల భాగస్వామ్యం మొదటి దశ నుంచే ఉంటుంది. ముసాయిదా జాబితా విడుదలయ్యే సమయంలో ప్రతి పార్టీకీ సమాచారం పంపిస్తామని, వారు తమ ప్రతినిధుల ద్వారా అన్ని వివరాలు పరిశీలించే అవకాశం కల్పించబడుతుందని తెలిపింది.
Published Date - 09:53 AM, Sun - 17 August 25