TPCC NRI
-
#Telangana
MP Chamala Kirankumar Reddy: డల్లాస్లో కాల్పులు.. తెలంగాణ విద్యార్థి మృతిపై ఎంపీ సంతాపం!
"అమెరికాలో ఉన్న తెలుగు విద్యార్థుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి ఘటనలు మరలా జరగకుండా, అక్కడి స్థానిక ప్రభుత్వాలు, భారత రాయబార కార్యాలయాలు సమన్వయంతో పనిచేయాలి" అని ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
Published Date - 02:31 PM, Sun - 5 October 25