Toughest Rivalry
-
#Sports
Rohit Sharma: “నీ మెదడులో ఏమైనా ఉందా?” బ్రిస్బేన్ టెస్టు లో ఆకాష్ దీప్పై రోహిత్ శర్మ ఆగ్రహం
బ్రిస్బేన్ టెస్టు మూడో రోజు ఆట వర్షం కారణంగా నిలిచిపోయింది. అయితే, భారత జట్టు ఒత్తిడిలో ఉండగా, ఆస్ట్రేలియా ఆతిథ్య బౌలర్లు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించడంతో భారత ఆటగాళ్లు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ అసహనం స్పష్టంగా కెప్టెన్ రోహిత్ శర్మ ముఖం మీద కనిపించింది.
Date : 16-12-2024 - 2:53 IST