Today Live Updates
-
#Telangana
Hyderabad: వచ్చే నెలలో పూర్తి కానున్న ఆర్ఆర్ఆర్ భూసేకరణ
ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు రాష్ట్రానికి అత్యంత ప్రతిష్టాత్మకమైనదని శాంతికుమారి అన్నారు. వివిధ దశల్లో పెండింగ్లో ఉన్న భూసేకరణను వేగవంతం చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. భూసేకరణకు సంబంధించిన నష్టపరిహారంపై దృష్టి సారించాలని, భూములు కోల్పోయిన రైతులకు న్యాయమైన పరిహారం అందేలా చూడాలని
Published Date - 10:56 PM, Tue - 13 August 24 -
#India
CM Yogi Adityanath: జనతా దర్బార్లో దూసుకుపోతున్న సీఎం యోగి
గోరఖ్నాథ్ ఆలయ సముదాయంలోని మహంత్ దిగ్విజయ్నాథ్ మెమోరియల్ ఆడిటోరియంలో ప్రజల వద్దకు సీఎం యోగి స్వయంగా చేరుకుని అందరి సమస్యలను ఒక్కొక్కటిగా విన్నారు. దాదాపు 400 మందిని కలిశాడు. ఎవరికీ అన్యాయం జరగనివ్వబోమని భరోసా ఇచ్చారు
Published Date - 01:16 PM, Mon - 5 August 24