Tiruvallur
-
#India
మరో ఘోరం.. ఇన్సూరెన్స్ కోసం తండ్రిని పాముతో కాటేపించి చంపిన కొడుకులు
Tiruvallur : కన్నతండ్రిని కంటికి రెప్పలా కాపాడాల్సిన కొడుకులే.. కాలయములై కాటేశారు. కేవలం ఇన్సూరెన్స్ డబ్బులపై ఉన్న ఆశతో.. నిండు ప్రాణాన్ని పాము విషానికి బలి ఇచ్చారు. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో జరిగిన ఈ విస్తుపోయే హత్యోదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. 11 పాలసీలు.. రూ. 3 కోట్ల క్లెయిమ్.. ఒకే ఒక్క పాము కాటు.. అంతా పక్కా ప్లాన్ ప్రకారం జరిగిందని, ఇది యాక్సిడెంట్ కాదని ఇన్సూరెన్స్ కంపెనీలు గట్టిగా అనుమానించడంతో పోలీసుల దర్యాప్తులో […]
Date : 30-12-2025 - 12:38 IST -
#India
Tamil Nadu Rains : భారీ వర్షాలు.. సెలవులు పొడిగించే యోచనలో ప్రభుత్వం..
Tamil Nadu Rains : రాష్ట్రంలోని చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నందున తమిళనాడు ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలలకు అక్టోబర్ 16న సెలవులు పొడిగించే అవకాశం ఉంది. బుధవారం భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేయడంతో, ఈ జిల్లాల్లోని పాఠశాలలు , కళాశాలలకు సెలవులు పొడిగిస్తారా అని చాలా మంది తల్లిదండ్రులు ఆరా తీస్తున్నారు.
Date : 15-10-2024 - 7:34 IST