Ticket Fare Increase
-
#India
Train fare hike: రైల్వే టికెట్ ఛార్జీల పెంపు.. జులై 1 నుంచి అమల్లోకి !
నాన్ ఏసీ మెయిల్/ఎక్స్ప్రెస్ ట్రైన్ టికెట్లకు: కిలోమీటర్ ప్రయాణానికి అదనంగా 1 పైసా చెల్లించాల్సి ఉంటుంది. ఏసీ తరగతికి: కిలోమీటరుకు 2 పైసల చొప్పున పెరిగిన ధర అమలులోకి రానుంది.
Published Date - 08:14 PM, Tue - 24 June 25