Three Indians
-
#India
Drugs : ఇండోనేషియాలో ముగ్గురు భారతీయులకు మరణశిక్ష!
ఈ కేసులో ఓడ కెప్టెన్ విచారణకు హాజరవ్వాలని ఆదేశించగా.. అతడు గైర్హాజరయినట్లు తెలుస్తోంది. దీంతో త్వరలో ముగ్గురు నిందితులతో పాటు.. ఈ కేసులో విచారణకు హాజరుకాని ఓడ కెప్టెన్కు మరణశిక్ష పడే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
Published Date - 03:07 PM, Fri - 21 March 25