Three Girls Missing
-
#Speed News
Missing: నెల్లూరులో ముగ్గురు బాలికల అదృశ్యం కలకలం
నెల్లూరు జిల్లా రాపూరు గురుకుల పాఠశాలలో పదో తరగతి చదివే ముగ్గురు బాలికలు అదృశ్యం (Missing) కలకలం రేపుతోంది. గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న యాకసిరి అంకిత, మల్లికా జ్యోతి, నాగమణి అనే బాలికలు గత రాత్రి ఏడు గంటల నుంచి కనిపించకపోవటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
Published Date - 12:46 PM, Tue - 24 January 23