Terrorist Organization
-
#India
Pahalgam Attack : టీఆర్ఎఫ్ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన అమెరికా.. నిర్ణయాన్ని స్వాగతించిన భారత్
ఈ చర్యను భారత-అమెరికా ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లో ఒక కీలకమైన మైలురాయి గా అభివర్ణించింది. ఈ మేరకు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ Xలో పోస్ట్ చేస్తూ, TRF ను ఉగ్రవాద సంస్థగా గుర్తించడంలో కీలక పాత్ర పోషించిన అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో మరియు ఆయన శాఖకు ధన్యవాదాలు తెలిపారు.
Published Date - 11:58 AM, Fri - 18 July 25