Terrorist Organization
-
#Andhra Pradesh
వైసీపీలో ఆత్మాహుతి దళం…. రాజకీయ పార్టీనా…. ఉగ్రవాద సంస్థనా?
వైసీపీ నేతల వరుస ప్రకటనలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారాయి. తాజాగా ఒక మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడిన మిథున్ రెడ్డి, తమ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోసం తామంతా ఆత్మాహుతి దళంలాగా పనిచేస్తామని వ్యాఖ్యానించారు. బాధ్యతాయుతమైన ఎంపీ స్థానంలో ఉండి, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి పదజాలాన్ని వాడటం చర్చనీయాంశమైంది. పార్టీ పట్ల విధేయత చాటుకోవడంలో తప్పులేదు కానీ, ఆత్మాహుతి అనే పదం తీవ్రవాద భావజాలానికి దగ్గరగా ఉండటంతో రాజకీయ విశ్లేషకులు విస్మయం […]
Date : 13-04-2026 - 2:15 IST -
#World
DELL ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన ఇరాన్
అమెరికాకు చెందిన మల్టీనేషనల్ కంపెనీ డెల్ను ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్ (IRGC) ఈ మేరకు సంచలన ప్రకటన విడుదల చేస్తూ… అమెరికా ఐటీ సంస్థలు ఆ దేశానికి గూఢచారులుగా పనిచేస్తున్నాయని ఆరోపించింది. ఇరాన్ ప్రకటనపై డెల్ వెంటనే స్పందించింది. తమ ఉద్యోగుల రక్షణే ప్రథమ కర్తవ్యంగా భావిస్తూ అంతర్గత మెమో జారీ చేసింది. ఉద్యోగులెవరూ ఇరాన్కు వెళ్లవద్దని, అక్కడ ఉన్నవారు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని సూచించింది. […]
Date : 04-04-2026 - 2:58 IST -
#India
Pahalgam Attack : టీఆర్ఎఫ్ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన అమెరికా.. నిర్ణయాన్ని స్వాగతించిన భారత్
ఈ చర్యను భారత-అమెరికా ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లో ఒక కీలకమైన మైలురాయి గా అభివర్ణించింది. ఈ మేరకు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ Xలో పోస్ట్ చేస్తూ, TRF ను ఉగ్రవాద సంస్థగా గుర్తించడంలో కీలక పాత్ర పోషించిన అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో మరియు ఆయన శాఖకు ధన్యవాదాలు తెలిపారు.
Date : 18-07-2025 - 11:58 IST