Terrorist Attacks
-
#India
Terrorist Attacks : కశ్మీరులో ఉగ్రదాడి.. పాక్ ఆర్మీ చీఫ్ కుట్ర.. కారణం అదే !
కశ్మీరులో ఉగ్రదాడులను చేయిస్తోంది. ఈవిధమైన కోణంలో జరిగిన ఉగ్రదాడుల(Terrorist Attacks) గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..
Date : 23-04-2025 - 12:13 IST -
#India
Intelligence sources : దేశంలో ఉగ్రదాడులు జరగవచ్చు.. నిఘా సంస్థల హెచ్చరిక !
డ్రోన్, ఐఈడీతో దాడులు జరగవచ్చని వెల్లడించాయి. నదీమార్గాల్లో తీవ్రవాదులు చొరబడవచ్చని చెప్పాయి. ఈ క్రమంలో రైల్వేశాఖను అప్రమత్తం చేశాయి.
Date : 12-04-2025 - 12:58 IST -
#India
Manoj Sinha : ఉగ్రవాదులకు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా హెచ్చరిక..
Manoj Sinha : లోయలో చిందించిన ప్రతి అమాయకుడి రక్తపు బొట్టుకు ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. ఉగ్రవాద నిర్మాణాన్ని పూర్తిగా ధ్వంసం చేసేందుకు భద్రతా బలగాల సామర్థ్యాలన్నింటినీ ఉపయోగిస్తామని తెలిపారు. పాకిస్థాన్పై కూడా తీవ్రంగా విరుచుకుపడ్డారు.
Date : 26-10-2024 - 5:24 IST -
#India
Delhi : పండుగల వేళ ఉగ్రదాడులు.. ఢిల్లీలో హైఅలర్ట్..!
Delhi : దసర, దీపావళి పండుగల వేళ ఢిల్లీలోని అన్ని మార్కెట్లు, ప్రాపర్టీ డీలర్లు, కార్ డీలర్లు, అన్ని మతపరమైన ప్రదేశాలు, గ్యారేజీలతో పాటు ఆసుపత్రులు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లతో సహా రద్దీ ప్రదేశాలలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
Date : 07-10-2024 - 1:06 IST -
#World
14 Soldiers Killed: ఉగ్రదాడిలో 14 మంది సైనికులు మృతి
ఇస్లామిక్ తీవ్రవాదులు చేసిన దాడిలో 14 మంది సైనికులు (14 Soldiers Killed) మరణించారని, ఇంకా చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయని మాలి ఆర్మీ తెలిపింది. ఈ దాడుల్లో ఇస్లామిక్ తీవ్రవాదులు అధునాతన పేలుడు పదార్థాలను వినియోగించారని, ఈ దాడుల్లో మాలి దళాలు సుమార్ 30మంది తీవ్రవాదులను మట్టుబెట్టాయని మాలి ఆర్మీ అధికారి వెల్లడించారు.
Date : 13-01-2023 - 9:30 IST -
#India
Independence Day : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఉగ్రముప్పు.. హెచ్చరించిన ఇంటెలిజెన్స్ బ్యూరో
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఉగ్రముప్పు ఉందని ఇంటిలిజెన్స్ హెచ్చరించింది
Date : 05-08-2022 - 9:41 IST