Terrorist Attacks
-
#World
14 Soldiers Killed: ఉగ్రదాడిలో 14 మంది సైనికులు మృతి
ఇస్లామిక్ తీవ్రవాదులు చేసిన దాడిలో 14 మంది సైనికులు (14 Soldiers Killed) మరణించారని, ఇంకా చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయని మాలి ఆర్మీ తెలిపింది. ఈ దాడుల్లో ఇస్లామిక్ తీవ్రవాదులు అధునాతన పేలుడు పదార్థాలను వినియోగించారని, ఈ దాడుల్లో మాలి దళాలు సుమార్ 30మంది తీవ్రవాదులను మట్టుబెట్టాయని మాలి ఆర్మీ అధికారి వెల్లడించారు.
Published Date - 09:30 AM, Fri - 13 January 23 -
#India
Independence Day : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఉగ్రముప్పు.. హెచ్చరించిన ఇంటెలిజెన్స్ బ్యూరో
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఉగ్రముప్పు ఉందని ఇంటిలిజెన్స్ హెచ్చరించింది
Published Date - 09:41 AM, Fri - 5 August 22